హాస్యాంజలికి స్వాగతం...

పరువు మందగించింది

10, డిసెంబర్ 2009, గురువారం

రాహులు: ఇదిగో కుమారి! నా చూపు మందగించిందని మీ అమ్మతో చెప్పి నా పరువు తీయొద్దు అని తన బార్య కుమారిని హెచ్చరించాడు.
నేను కుమారిని కాదు బాబూ..... మీ అత్తను టక్కున సమాధానం వచ్చింది అక్కడినుండి.

6 చిరు నవ్వులు:

మధురవాణి 10 డిసెం, 2009 8:49:00 PM  

హ్హ హ్హ హ్హా... :) :)

రాంగోపాల్ 10 డిసెం, 2009 11:21:00 PM  

రాజన్ గారు,
మీ కామెంటుకి కృతజ్ఞతలండి.

అజ్ఞాత గారు,
మీ కామెంటుకి కృతజ్ఞతలండి.

మధురవాణి గారు,
మీ కామెంటుకి కృతజ్ఞతలండి.

జాహ్నవి 11 డిసెం, 2009 6:10:00 AM  

మీ బ్లాగు ని ఇప్పుడే చూస్తున్నాను.
చాలా బాగుంది.

ప్రతీరోజూ భోజనం ఎంత ముఖ్యమో మీ బ్లాగ్ వీక్షణం కూడా అంతే ముఖ్యం.
ఆరోగ్యకరమైన హాస్యం.

రాంగోపాల్ 11 డిసెం, 2009 8:22:00 AM  

♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠
జాహ్నవి ని గారు,
మీకు హాస్యాంజలి నచ్చినందుకు చాల సంతోషంగా ఉందండి.
మరియు నా బ్లాగు చుసినందుకు మీకు నా దన్యవాదాలండి.
♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠ ♠

కామెంట్‌ను పోస్ట్ చేయండి

హాస్యాంజలికి వచ్చినవారు దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో వ్రాయండి.

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.