హాస్యాంజలికి స్వాగతం...

రెండో ఏడాదో?

17, డిసెంబర్ 2009, గురువారం


నాకేం దిగులండి. రత్నాల్లాంటి ముగ్గురు పిల్లలు. ఒక్కొక్కరి దగ్గరా నాలుగు నేలలున్నా ఏడాది గడిచిపోతుంది. అని శివయ్యతో కబ్బుర్లు చెబుతున్నాడు ఈ మధ్యే రిటైడ్ అయినా పరంధామయ్య.
మరి రెండో ఏడాది నుంచి ఎక్కడుంటావ్ తాతయ్యా? ఆరా తిస్తున్నట్లు అడిగాడు అక్కడే ఆడుకుంటున్న మనవడు.

3 చిరు నవ్వులు:

అజ్ఞాత,  17 డిసెం, 2009 8:42:00 PM  

మాటల్లో చమక్కు. బావుంది

రాజన్

రాంగోపాల్ 2 జన, 2010 10:19:00 AM  

మధురవాణి గారు,
naagola గారు,
మీకు నా ధన్యవాదలండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

హాస్యాంజలికి వచ్చినవారు దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో వ్రాయండి.

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.