హాస్యాంజలికి స్వాగతం...

ముందు జాగ్రత్త

5, ఫిబ్రవరి 2010, శుక్రవారం

పరమ గయ్యాళిగా పేరుపడిన శామ్యూల్ రాజు భార్య చనిపోయిందని శవపేటికలో తీసుకెళ్తున్నారు.
శ్మశానానికి చేరుకునేంతలో శవపేటిక మూత ఊడింది. దాన్నీ బిగించబోతుండగా చిన్నగా శ్వాస తీసుకుంటున్న శబ్దం వినబడింది. తీరా చూస్తే ఆవిడ కొన ఊపిరితో ఉంది.
పొరపాటు గ్రహించి ఆమెను మళ్ళి వెనక్కి తెచ్చారు. ఆ తర్వాత ఆవిడ ఓ పదేళ్ళు బతికి, ఓరోజున కాలం చేసింది. మళ్ళి ఆమె శవాన్ని శవపేటికలోకి ఛేరుస్తున్నారు. గొంతు సవరించుకుని పనివాళ్ళతో శామ్యూల్ రాజు అన్నాడు... ’ తలుపు చెక్కలు కాస్త గట్టగా బిగించండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

హాస్యాంజలికి వచ్చినవారు దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో వ్రాయండి.

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.