హాస్యాంజలికి స్వాగతం...

నిజాయితీపరుడే

18, మార్చి 2010, గురువారం

విఠల్‌రావు పేపరు చదువుతున్నాడు. భార్య పక్కనే నిల్చుంది. వాళ్ల ముందు ప్రోగ్రెస్‌ కార్డు పెట్టేసి చప్పున జారుకున్నాడు కొడుకు.
మనవాడి మార్కులు చూసారా? ఆరువందల మార్కులకు మొత్తం కూడిన వంద రావట్లేదు. వాడి చదువు చూస్తుంటే కంగారుగా ఉందండీ అంది భార్య.
ఒక్క విషయానికి మాత్రం ఆనందంగా ఉంది అన్నాడు విఠల్‌రావు.
ఎందుకు?
వాడు ఎవరిదగ్గర కాపీ కొట్టలేదనేది కచ్చితం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

హాస్యాంజలికి వచ్చినవారు దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో వ్రాయండి.

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.